13, డిసెంబర్ 2014, శనివారం

ఔపోసన  / అతిధి దేవో భవ 

ఈరోజు నేను మీకు ఇంకొక క్రొత్త విషయం గురించి చెబుతాను. పెద్దవాళ్ళకి భోజనం ఎలా వద్దించాలొ తెలుసుకుందాము 
1. వంట చేసే స్త్రీలు ;ఉదయమే లేచి స్నానం చేసి ఉతికి ఆరవేసిన బట్టలు కట్టుకుని ముందుగ దేముడికి దీపం పెట్టాలి
2. వంట చేసే సమయంలో జుట్టు ముడి వేసుకుని వుండాలి
32. ఆటు పిమ్మట స్టవ్ మీద  రుచులు చూడకుండా వంట చేయాలి. 
5. కనీసం ఒక కుర, పప్పు, పచ్చడి, చారు వండాలి . 
6.  ముక్యంగా ఒక తీపి పదార్దం వుండాలి. 
7.  వంట చేసే సమయంలో జుట్టు ముడి వేసుకుని వుండాలి 
8. ఇంటిలో వున్న పెద్ద వాళ్ళని ఒడుగు అయిన వాళ్ళను  భోజనానికి లేవమని చెప్పాలి  
9 వాకిరి ఆసనం వేసి అరటి ఆకు గాని విస్తరి గాని వేసి వండిన పదార్దాలు 
అన్నింటిని  వడ్డించాలి
10. ముక్యంగా ఒక తీపి ప దార్దం  వుండాలి .పప్పు నెయ్యి కూర చారు ఆపైన పెరుగు వడ్డించాలి
11. పెద్దవారు ఒడుగు అయిన వారు చక్కగా సంధ్య వందనం చేసుకొని భోజనానికి కూర్చోవాలి 
12. వంట చేసిన వారు గాని ఇంటి పెద్ద గాని ఔపోసన వేయాలి. చేతిలో తీర్థం మూడు సార్లు లోపలి పుచ్చుకుని దైవ దైవ ప్రార్ధన చేసి  భోజనానికి ఉపక్రమించాలి . 
13, వారి భోజన సమయం లో పదార్దాలు అన్ని మరి మరి అడిగి వడ్డించాలి . 
14. ఆ సమయం లో వేరే సంభాష న కూదదు . 
15. వారి భోజన పాత్ర ఇంటి ఆవిడ మాత్రమే తీయలి. 
16. భోజనం చేసిన డగ్గర  శుభ్రం అయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ తినా లి. 

3, డిసెంబర్ 2014, బుధవారం

నా  గురించి
నా పేరు మైలవరపు కామేశ్వర రావు . మా వూరు రంగంపేట, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. మా నాన్నగారి పేరు శ్రీ మైలవరపు వెంకట రావు గారు మా అమ్మ గారి పేరు సూర్య కాంతం. నాకు నలుగురు అన్నతమ్ములు.
నా వృత్తి ఏదైనా నాకు బ్లాగ్స్ వ్రాయడం అంటే చాల ఇష్టం. నేను బాగా మాట్లాడతానని అందరు అంటూ ఉంటారు.
అందుకని ఈ బ్లాగ్ మొదలు పెట్టాను
అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను .
చదవండి ఆనందించండి